పెబ్బేరు: బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన కేబీ నాయుడు

51చూసినవారు
పెబ్బేరు: బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన కేబీ నాయుడు
పెబ్బేరు మండలం బునాదిపురం గ్రామానికి చెందిన శివరాజ్ యాదవ్ అస్పత్రి చికిత్స కోసం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి ఆదేశాల మేరకు ఎల్ఓసీ మంజూరు చేయించగా, ఇట్టి ఎల్ఓసీ ని హైదరాబాద్ లో గల ఎమ్మెల్యే కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులకు కార్యాలయ ఇంచార్జి కేబీ నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్