వనపర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహం

59చూసినవారు
వనపర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహం చేస్తోందని వనపర్తి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముల్లుకుచ్చితే బీజేపీ నేతలకు నొప్పిలేస్తుందని.. కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే బీజేపీ నేతలు స్పందించారని చెప్పారు. ఏపీ జలదోపిడీ విషయంలో బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు నోరెత్తడం లేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్