వనపర్తి: అమరవీరుడికి శ్రద్ధాంజలి

79చూసినవారు
వనపర్తి: అమరవీరుడికి శ్రద్ధాంజలి
జమ్ము కాశ్మీర్లో పాకిస్తాన్ కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్మీ జవాన్, సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా గ్రామానికి చెందిన మురళి నాయక్ అనే జవాన్ అమరులైన వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని వనపర్తి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ నేత మండ్ల దేవన్న నాయుడు శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడికి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్