99 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే

63చూసినవారు
భూపాలపల్లి జిల్లా మంజు నగర్ లో పలు గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్దిదారులకు శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చెక్కులను అందజేశారు. మొత్తం 99 మంది లబ్ధిదారులకు 99, 11, 484 విలువగల చెక్కులను అందజేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్