గంజాయి ముఠా అరెస్ట్.. భారీగా గంజాయి లభ్యం

74చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
గణపురం మండలం గొల్లపల్లి గ్రామం వద్ద గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 5 లక్షల విలువ చేసే 11 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్