భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరంపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల నుండి మంచి నీరు రావడంలేదని గురువారం కాళీ బిందులతో ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి మద్దతుగా రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యను తీర్చాలని కోరారు.