సరస్వతి మాత విగ్రహ ప్రతిష్ట

78చూసినవారు
కాళేశ్వరంలో జరుగు సరస్వతినది పుష్కరాల సంధర్భంగా రాతితో తయారు చేసిన సరస్వతిమాత విగ్రహాన్ని స్థిర ప్రతిష్ట చేశారు. దేవాదాయశాఖ, స్థపతి వల్లీనాయగం ఆధ్వర్యంలో పూజలు చేసి, స్థిరప్రతిష్టను భారిక్రేన్ సాయంతో గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. సరస్వతి అమ్మవారి చేతుల్లో వీణ, మరో రెండు చేతుల్లో అక్షరమాల, తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. రూ. కోటితో విగ్రహా ఏర్పాట్లు, సుందరీకరణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్