మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల రెవిన్యూ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, పలువురు పాల్గొన్నారు.