అతివేగంతో బైకు వెనుక నుంచి మరో బైకును ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకుంది. బాబోజిగూడెం పరిధిలోని భోజ్య తండాకు చెందిన గుగులోతు కార్తీక్(22), వెంకురాం తండాకు చెందిన సంతోష్(19) ఇద్దరు మండల కేంద్రానికి వెళ్తుండగా. కార్తీక్, సంతోష్ వెనక నుండి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కార్తీక్, సంతోష్ లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.