చేర్యాల పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల పేరుతో శుభోదయం పాఠశాలను నడిపిస్తున్న కార్పొరేట్ స్థాయి పాఠశాలపై వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏసియన్ డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దీనిపై వెంటనే విద్యాధికార శాఖ స్పందించి ఆ పాఠశాల పై క్రిమినల్ కేసు నమోదు చేసి మూసే చేయాలని ఏఐఎస్ఎఫ్ వాళ్ళు డిమాండ్ చేశారు.