సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి మరియు విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలనే లక్ష్మంతో వేసవి సెలవుల్లో ముందస్తు బడిబాట కార్యక్రమం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో భాగంగా మూడో విడత మొదటి రోజు ముందస్తు బడిబాట గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కాసం ఉమారాణి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.