జనగామ: ఎవరు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే పల్లా

78చూసినవారు
జనగామ ఎమ్మెల్యే ఇటీవల కేసిఆర్ ఫాం హౌస్ లో కిందపడి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆదివారం ఆసుపత్రి నుంచి ఓ వీడియో రీలీజ్ చేశారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానన్నారు. డాక్టర్లు రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారని, త్వరలో పూర్తి స్థాయిలో కోలుకొని ప్రజా సేవలో పాల్గొంటానని చెప్పారు. తాను క్షేమంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెంద్దోదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్