కేటీఆర్ తో కల్సి భోజనం చేసిన ఎమ్మెల్యే పల్లా

55చూసినవారు
అసెంబ్లీ నుంచి అరెస్టయి బయటకొచ్చిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కల్సి జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి భోజనం చేశారు. గురువారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా అరెస్ట్ అనంతరం తెలంగాణ భవన్ టీ -కేఫ్ లో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి భోజనం చేసారు.

సంబంధిత పోస్ట్