దంతాలపల్లి: ఈ నెల 21న వక్ఫ్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనండి

67చూసినవారు
దంతాలపల్లి: ఈ నెల 21న వక్ఫ్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనండి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 21న జరుగబోయే ర్యాలీని జయప్రదం చేయాలని బుధవారం వక్ఫ్ పరిరక్షణ టీం సభ్యులు అస్లం, జావిద్, అంజద్ దంతాలపల్లిలోని ముస్లింలను కోరారు. ఈ ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్