కేసముద్రం: నిద్రలోనే బాలుడి మృతి

84చూసినవారు
కేసముద్రం: నిద్రలోనే బాలుడి మృతి
కేసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. సబ్ స్టేషన్ గ్రామ పంచాయతీకి చెందిన గుగులోతు జయంత్ (2) మంగళవారం అకాలంగా మృతి చెందాడు. గ్రామస్తులు, మృతుని తల్లిదండ్రులు కథనం ప్రకారం.. జయంత్ గత 3 రోజుల క్రితం జ్వరం బారిన పడినట్లు తెలిపారు. నిద్రిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు గుర్తించారని పేర్కొన్నారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా జయంత్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి

సంబంధిత పోస్ట్