మహబూబాబాద్: అరుణోదయ రాష్ట్ర విలీన సభను జయప్రదం చేయండి

57చూసినవారు
మహబూబాబాద్: అరుణోదయ రాష్ట్ర విలీన సభను జయప్రదం చేయండి
భూమి, భూక్తి, దేశ విముక్తి కోసం విరోచితంగా సాగిన పోరాటాల స్పూర్తితో ఏర్పడిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర విలీన సభ ఫిబ్రవరి 5న సూర్యాపేటలో నిర్వహించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బయ్యారం మండల కేంద్రం, దొరన్న స్మారక భవనంలో మంగళవారం ఈ సభకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ‌జిల్లా ప్రధాన కార్యదర్శి చారి హరీష్ ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్