తహసీల్దారుకి వినతిపత్రం అందజేత

55చూసినవారు
తహసీల్దారుకి వినతిపత్రం అందజేత
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షలు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు పల్లె కుమార్ మాట్లాడుతూ. ప్రతి రైతుకు రైతు భరోసా కింద రూ. 15000 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బొచ్చు సురేష్, రంగు రాములు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్