నర్సింహులపేట మండల వ్యాప్తంగా వాహనాల తనిఖీ

82చూసినవారు
నర్సింహులపేట మండల వ్యాప్తంగా వాహనాల తనిఖీ
భారత్, పాకిస్తాన్ మధ్వ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండల వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సురేశ్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అనుమానిత వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం అందించాలన్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్