ఏటూరునాగారం: వాజేడు లోని మూల మలుపు వద్ద పోలీసుల వాహన తనిఖీలు

50చూసినవారు
ములుగు జిల్లా వాజేడు లోని మూల మలుపు వద్ద బుధవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డిటోనేటర్లు, కార్డేక్స్ వైర్, టిఫిన్ బాక్స్, బ్యటరీస్, మెడిసిన్ , ద్విచక్ర వాహనం, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్ కి తరలించారు.
మావోయిస్టు పార్టీకి సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్