ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం భవనం పైకి ఆదివాసిలు సోమవారం ఎక్కి నిరసన తెలిపారు. ఐటీడీఏ ద్వార ఆదివాసీలకు చెందాల్సిన అభివృద్ది ఫలాలు, ఉద్యోగాల విషయంలో అధికారుల అవకతకలు జరిగాయని ఆరోపించారు.
అవకతవకలకు పాల్పడుతున్న డీడీ పోచంను వెంటనే సస్పెండ్ చేయాలనీ
రోడ్డు పై బైటాయించి నినాదాలు చేశారు.