ములుగులో నేడు పర్యటించనున్న మంత్రి సీతక్క

73చూసినవారు
ములుగులో నేడు పర్యటించనున్న మంత్రి సీతక్క
ములుగు మండలంలో శనివారం మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు మండలం జంగాలపల్లి, కాసిందేవిపేట, పేగడపల్లి, కొత్తూరు, సర్వాపురం, రాయినిగూడెం, కన్నాయిగూడెం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్