ఏటూరునాగారానికి భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

61చూసినవారు
ఏటూరునాగారానికి భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
ఏటూరునాగారం, గ్రామాల్లో ఉన్న రామాలయాలకు ఏటూరునాగారం రామాలయం కమిటీ ఛైర్మన్ మోడెం రమేష్, అడహక్ కమిటీ సభ్యులు బాలాజీ బ్రహ్మం, అలువాల శ్రీనివాస్, అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్రావు శర్మలు గురువారం ఆంజనేయస్వామి ఆలయానికి భద్రాచలం రాములవారి తలంబ్రాలను భద్రాచలం ఆలయం నుండి తరలించారు. ఇక్కడి నుండి శ్రీరామనవమికి ఒకరోజు ముందు మేళ తాళాలతో తలంబ్రాలను రామాలయానికి చేర్చనున్నట్లు ఆలయ ఛైర్మన్ రమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్