ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన ఓటర్ల ఫెసిలిటేషన్ కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పిఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చిత్రామిశ్రా పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు వినియోగించుకునే తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రామకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.