నర్సంపేట: రజతోత్సవ సభ ప్రచార వాల్ రైటింగ్ ప్రారంభం

51చూసినవారు
ఈ నెల 27 న ఎల్కత్తుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభ ను విజయవంతం చేయుటకై వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గురువారం వాల్ రైటింగ్ కార్యక్రమం పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల్లో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్, ప్రచారం ముమ్మరంగా నిర్వహించి పట్టణం నుండి అత్యధికంగా తరలిస్తామని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్