నర్సంపేట: సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు తప్పవు

72చూసినవారు
నర్సంపేట: సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు తప్పవు
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు తప్పవని బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చా నాయకులు అన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చలో హైదరాబాద్ నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆ పార్టీ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్