కురవి: సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించిన ఎస్సై

58చూసినవారు
కురవి: సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించిన ఎస్సై
భారత్ పాక్ యుద్ధం నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున సిబ్బందితో కలిసి స్థానిక ఎస్ఐ సతీష్ ముమ్మరంగా వాహనాల తనిఖీలను నిర్వహించారు. ప్రధాన మార్గాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్