పాలకుర్తి: పసికందు మరణంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

59చూసినవారు
పాలకుర్తి: పసికందు మరణంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ నిర్లక్ష్యం వల్ల బుధవారం పసికందు మరణంపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని గురువారం డీఎంహెచ్ఓ మల్లికార్జునరావుకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్