పాలకుర్తి: రజతోత్సవ సభ వాల్ రైటింగ్ చేసిన మాజీ మంత్రి

70చూసినవారు
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ నాయకుడి పరామర్శకి వెళ్ళి తిరుగు మార్గం లో సింగరాసిపల్లి వెళ్తుండగా ఒక కల్వర్టు వద్ద మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాల్ రైటింగ్ రాశారు.
ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే టీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం అని కెసిఆర్ వాల్ రైటింగ్ తో రాశారు.
మాజీమంత్రి పెయింటింగ్ వేస్తుండడంతో చూపరులు, వాహనదారులు అందరిని ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్