రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో నిరుపేద కుటుంబనికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జలగం నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో 50 కేజీ ల బియ్యం, ఆయిల్ క్యాన్ ను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.