తొర్రూర్: ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఫోన్

58చూసినవారు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రైతులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు వెంటనే స్పందించి వివిధ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి జిల్లా అదనపు కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రైతులకు భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్