తొర్రూర్: ధాన్యాన్ని తగలబెట్టి రాస్తారోకో నిర్వహించిన రైతులు

53చూసినవారు
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో శుక్రవారం ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని తగలబెట్టి నిరసన తెలియజేస్తూ రాస్తారోకో నిర్వహించిన స్థానిక రైతులు. అనంతరం వారు మాట్లాడుతూ మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్