జాతీయ జెండా ఎగురవేసిన చల్లా ధర్మారెడ్డి

85చూసినవారు
జాతీయ జెండా ఎగురవేసిన చల్లా ధర్మారెడ్డి
పరకాల నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గురువారం పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్