పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం పరకాల మునిసిపల్ పరిధిలోని ఆరవ వార్డులో బడుగు, బలహీన వార్ఘాల ఆశాజ్యోతి మేధావి, సంఘ సంస్కర్త స్వర్గీయ. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా బిఆర్ఎస్ పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులు డాక్టర్. మడికొండ శ్రీను ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.