నడికూడ మండలం వరికోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆదివారం రాత్రి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్" రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.