పిఎసిఎస్ గోదాములకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే

63చూసినవారు
పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాములకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గురువారం పిఎసిఎస్ పెంచికలపేట ఆధ్వర్యంలో నీరుకుల్ల గ్రామంలో రూ 90 లక్షల నిధులతో నిర్మించనున్న గోదాములకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్