పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే

68చూసినవారు
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం నుంచి పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంట, అలాగే పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు తడిసిన వరి ధాన్యాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్