స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శనివారం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలి అంటున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానన్నారు. ఏది కూడా నిరూపించలేకపోతే నువ్వు ఒక వెధవని నిన్ను వేదిలేస్త అన్నారు. నీవొక బొచ్చుకుక్కవి ఆన్నారు.