జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కాదు , కడియం అంటే కన్నింగ్, పని కావాలంటే మొదట కమిట్ అవ్వాల్సిందే, కమిట్ అవుతే మాత్రమే పనులు అవుతున్నాయని అన్నారు.
స్టేషన్ ఘనాపూర్ లో 1994 - 2004 నాటి కడియం నిరంకుశ పాలన మళ్లీ ప్రారంభమైందని తెలిపారు.