మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న వర్థన్నపేట ఎమ్మెల్యే

66చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో స్వరాజ్యం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యా శారద దేవితో కలిసి గురువారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్