350 కోట్ల రూపాయల టర్నోవర్ తో వరంగల్ అర్బన్కోపరేటివ్ బ్యాంక్ ముందుందని ఖాతాదారుల శ్రేయస్య లక్ష్యంగా పనిచేస్తున్నామని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ 28వ మహాసభ నిర్వహించారు. వాటాదారుల క్షేమం కోసం బ్యాంకు ద్వారా విద్యకు వైద్యానికి ఇతర ఆర్థిక అవసరాలకు లోన్లు ఇవ్వడం జరిగిందన్నారు.