ఒకపక్క యుద్ధం జరుగుతుంటే ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకు ఇడుస్తున్నారు. వరంగల్ మండి బజార్ ప్రాంతంలోని yes బ్యాంక్ కి ఎదురుగా గత పదిరోజులుగా మహీంద్రా జైలో బ్లాక్ కలర్ కారు పార్కింగ్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఎవరికి చెప్పిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన స్థానిక పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.