వెయిస్తంబాల గుడిలో ప్రపంచ సుందరిమణులకు చిన్నారుల స్వాగతం

84చూసినవారు
హన్మకొండ లోని వెయ్యి స్తంభాల ఆలయంకు బుధవారం సాయంత్రం చేరుకున్న ప్రపంచ సుందరీమణుల కు స్వాగత గీతంతో చిన్నారులు ఆహ్వానం పలికారు. వెయిస్తంబాల గుడి అందాలను చూసి మైమరిచిపోయారు. వీరి రాకతో గుడి వాతావరణం మొత్తం సందడిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్