కొండచిలువను కొట్టి చంపిన వాహనదారులు

74చూసినవారు
కొండచిలువను కొట్టి చంపిన వాహనదారులు
వరంగల్ జిల్లా నెక్కొండ పనికర గ్రామాల మధ్య చంద్రుగొండ క్రాస్ రోడ్ వద్ద కొండచిలువ కనపడటంతో వాహనదారులు కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ, గతంలో కూడా వరికోత మిషన్ లో ఒకటి చనిపోయిందని అలాగే ఒక కొండచిలువను ఇలాగే బాటసారులు చంపేశారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న గుట్టకు కొండచిలువలు ఉన్నందున అవి చంద్రగొండ రోడ్డు మీదుగా ఆహారం కోసం వాగుకు వెళ్తున్నట్టు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్