శభాష్ మిల్స్ కాలనీ పోలీస్

61చూసినవారు
భారత దేశంలో యుద్ధ వాతరణం సందర్భంగా తెలంగాణ ప్రజలను కాపాడటానికి వరంగల్ మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం తన సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఓరుగల్లు ప్రజలకు మేము ఉన్నాము అంటూ శనివారం భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐకి, పోలీస్ సిబ్బందికి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు అని బీజేపీ వరంగల్ ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్