దేశాయిపేట లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ. ధర్మారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చ్ 31వ తేదీన సీకేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శశిధర్ రావు పదవీ విరమణ పొందడంతో ఆ స్థానంలో కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఏ. ధర్మారెడ్డికి ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.