ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే పనితోనే నాకు సరిపోతుంది.పెద్ద పదవి బాధ్యతలు ఇచ్చినా నేను చేయలేను. వేరే ఎవరికైనా ఇస్తే వాళ్లు చేసుకుంటారు. ఇదే విషయాన్ని పీసీసీ దృష్టికి తీసుకెళ్తా అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు.