రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం ఆపరేషన్ సిందూర్లో భాగంగా పోరాడుతున్న భారత సైనికుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు. దేశప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆంజనేయస్వామికి అభిషేకం, పూజలు చేశారు. భక్తులకు ప్రసాదం వితరణ గావించారు.