వరంగల్: జల్ హీ అమృత్ కార్యక్రమ లక్ష్యాలను అమలు చేయండి

79చూసినవారు
వరంగల్: జల్ హీ అమృత్ కార్యక్రమ లక్ష్యాలను అమలు చేయండి
కేంద్ర ప్రభుత్వం అమృత్ 2. 0 లో భాగంగా చేపడుతున్న జల్ హీ అమృత్ కార్యక్రమ లక్ష్యాలను అమలు చేయాలని శుక్రవారం వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆస్కితో కలిసి నగరంలో చేపట్టనున్న అంశాల పై బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ ఛాంబర్ లో స్మార్ట్ సిటీ, ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో మేయర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్