కాజీపేటలో గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి

68చూసినవారు
కాజీపేటలో గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి
కాజీపేటలో సీనియర్ జర్నలిస్ట్ వెంపటి శంకరయ్య గుండెపోటుతో మృతి చెందారు. దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుగా పనిచేసిన శంకరయ్య మృతదేహానికి ఐజేయూ, టీయూడబ్ల్యూజే -143, వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక మీడియా పాయింట్ నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కాజీపేటలో శంకరయ్య అంత్యక్రియలు గురువారం సాయంత్రం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్