ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలి

63చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఇంటి నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి ఎవరి ప్రమేయం లేకుండా పారదర్శకంగా చేపట్టాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్